Home » hospital
ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు.
అమాయకులైన తల్లిదండ్రులు, వెంటాడుతున్న పేదరికం.. వెరసి ముక్కుపచ్చలారని పసి పిల్లల విక్రయాలకు విశాఖ అడ్డగా మారింది. ఇతరుల బలహీనతలే లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా ముఠాలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించడం, నగదు ఆశ కల�
కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు కరోన�
ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆ�
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అమితాబ్ తన �
హైదరాబాద్ లో Male Nurse కు రెండోసారి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఒక్కసారి వైరస్ వచ్చి…తగ్గిన అనంతరం..రెండోసారి..రాదని అనుకున్నారు..కానీ ప్రస్తుతం Male urse కు మరోసారి వైరస్ సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోలుకున్న రోగి మరోసారి వైరస్ బారిన పడ
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. చిన్నారులను అక్రమ రవాణా చేస్తోన్నట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎండీ ఆధ్వర్యంలో ఈ ముఠా నడుస్తున్నట్టు ఖాకీలు తేల్చారు. ముఠాగుట్టు రట్టు చేశారు. విశాఖ నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర �
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�
ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. ఇదే విషయా
Coroana Virus కారణంగా తన భర్త మరణించాడని, డెడ్ బాడీని ఇవ్వాలంటే…లక్షల డబ్బులు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడిస్తోందని తనకు న్యాయం చేయాలని భార్య కోర్టుకు ఎక్కింది. కోర్టు ఆమెకు న్యాయం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కరోనా రోగుల పట్ల.