Home » hospital
Hathras బాధితురాలైన 19ఏళ్ల యువతి gang-rape, మర్డర్ కేసు విచారణలో CBIటీం జిల్లా హాస్పిటల్ కు చేరుకుంది. మొట్టమొదటగా ట్రీట్మెంట్ కోసం బాధితురాలిని తీసుకెళ్లింది అక్కడికే. కీలక ఆధారాన్ని మిస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14న యువతిని హాస్పి�
Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టె�
Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �
కరోనా వేళ ఉద్యోగాలు పోయి..బిక్కుబిక్కుమంటుంటే..ఓ పిల్లి మాత్రం ఉద్యోగంలో చేరింది. మెడలో ఐడీ కార్డుతో ఫోజులిస్తున్న ఈ పిల్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Epworth ఆసుపత్రి బయట పిల్లి సెక్యూర్టీగా విధులు నిర్వహిస్తోంది. పిల�
మహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సో�
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కో�
కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని నేతలు, సెలబ్రెటీ, ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. భారత రత్న, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. నార్మల్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు, కరోనా పరీక్షలు చేయ�
కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆర
అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో �