hospital

    బీజింగ్‌లో కరోనా విజృంభణ : 5 రోజుల్లో ఆస్పత్రి కట్టేసిన చైనా

    January 17, 2021 / 10:03 AM IST

    China builds hospital in 5 days : డ్రాగన్ చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్‌లో భారీగా కరోనా కేసులు నమోదుతున్నాయి. దేశంలోని హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో ఈ వారమే లాక్ డౌన్ విధించగా.. 28మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్�

    ఇండోనేషియాలో భూకంపం : 26 సార్లు భూ ప్రకంపణలు, 45 మంది మృతి

    January 16, 2021 / 07:49 AM IST

    Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. సులవేసి దీ�

    ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం : 10 మంది నవజాత శిశువులు సజీవదహనం

    January 9, 2021 / 07:28 AM IST

    10 Children Charred to Death as Massive Fire Break : మహారాష్ట్రలోని భండారాలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఐసీయూలో 17మంది

    ఎల్ఈడీ బల్బును మింగిన బాలుడు, పది నిమిషాల్లో బయటకు తీసిన డాక్టర్లు

    January 6, 2021 / 10:31 AM IST

    led bulb removed lungs : ఎల్ఈడీ బల్బు (LED Bulb)తో ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు దానిని మింగేశాడు 9 ఏళ్ల బాలుడు. దానిని బయటకు తీయలేక తీవ్ర అవస్థలు పడ్డాడు. దగ్గుతో అల్లాడిపోయాడు. చివరకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా..నోటి నుంచే బల్బును బయటకు తీశారు. కేవలం పది నిమ

    బ్రేకింగ్ న్యూస్ : సౌరవ్ గంగూలీకి అస్వస్థత

    January 2, 2021 / 02:35 PM IST

    BCCI president Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2021, జనవరి 02వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రిలో చేరారు.  ఉదయం జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చినట్లు తెల�

    తల్లి మరణం..బైటకురాకుండా 10 ఏళ్లుగా ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు..తండ్రే బంధించాడా..

    December 29, 2020 / 11:02 AM IST

    Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు.  ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి

    Odishaలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ, స్పృహ తప్పిన నరసింఘా మిశ్రా

    December 28, 2020 / 05:48 PM IST

    Odisha Congress Leader Narasingha Mishra : ఒడిశాలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత నరసింఘా మిశ్రా (Narasingha Mishra) స్ప్రహ తప్పి పడిపోయారు. భువనేశ్వర్‌లో ప్రకంపనలు సృష్టించిన చిట్‌ ఫండ్‌ స్కామ్‌ (Chit-fund scam) దర్యాప్తులో సీబీఐ (CBI) అనుసరిస్తున్న తీరుకు వ్యతీరే�

    రజనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, వీడియో

    December 27, 2020 / 03:33 PM IST

    Rajini Discharge from hospital : సూపర్ స్టార్ రజనీ అభిమానులకు వైద్యులు గుడ్ న్యూస్ వినిపించారు. అభిమానుల పూజలు ఫలించాయి. తమ అభిమాన నటుడు క్షేమంగా తిరిగి రావాలని అనుకున్న వారికి శుభవార్తే. అన్ని రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని, 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఆసుపత్ర�

    Rajinikanth Health Update : బేగంపేట ఎయిర్‌పోర్టులో చార్టెడ్ ఫ్లైట్ సిద్ధం

    December 27, 2020 / 02:21 PM IST

    Rajnikanth’s health condition stable : హై బీపీతో అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ (Rajinikanth) అభిమానులకు వైద్యులు శుభవార్త అందించారు. రజనీకాంత్ కు సంబంధించిన అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని… అపోలో ఆసుపత్రి (Apollo Hospital) హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 2020, డిసె

    ఆసుపత్రిలో గొడవ పడి..ట్రక్‌తో వీరంగం, వైరల్ వీడియో

    December 20, 2020 / 01:10 PM IST

    Gurugram man rams truck inside hospital : ఎవరైనా తమకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం జరగకపోతే..నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారనే సంగతి వింటుంటాం. కానీ..ఓ వ్యక్తి ఆసుపత్రి వారితో గొడవపడి..ఓ ట్రక్కుతో వీరంగం సృష్టించాడు. వెనకకు..ముందుకు తిప్పుతూ..బీభత్సం చేశాడు. వాహనాలను ఢీ క�

10TV Telugu News