Home » hospital
Ayodhya Trust Design Of Mosque : వచ్చే ఏడాదిలో అయోధ్యలో మసీదు నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు విడుదల చేసింది. గత ఏడాదిలో సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
Eswatini PM dies : కరోనా రాకాసి ఎంతో మందిని బలి తీసుకొంటోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారిని బలి తీసుకుంది ఈ దిక్కుమాలిన మహమ్మారి. తాజాగా..ఆఫ్రికా దేశమైన ఎస్వాతీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో �
Devalla Revathi Controversy : వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు హల్ చల్ చే
Manchu Manoj : తమ వారు కష్టాల్లో ఉన్నారు..వారిని ఆదుకోవాలన్న వారికి అభయహస్తం అందిస్తుంటారు పలువురు. అందులో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, సినీ, ఇతర రంగాలకు చెందిన వారుంటారు. తాజాగా నటుడు మంచు మనోజ్ పెద్ద మనస్సు చాటుకున్నారు. బోన్ కేన్సర్ తో బాధ పడుతున్న
Five of same family missing in Nellore district : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో మిస్టరీ జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు అదృశ్యం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో….పిల్లలకు ఒంట్
Special Story On Corona : కరోనా పాజిటివ్ వచ్చిందా..? ఇంకేముంది రెగ్యులర్గా చెప్పే డోలో.. అజిత్రోమైసిన్ వేసుకుందాం.. ఇవి ఇప్పుడు ప్రతిఒక్కరూ మాట్లాడుకుంటున్న మాటలు. కానీ అసలు కరోనాకు ప్రస్తుతం డాక్టర్లు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి..? ఏ మందులతో కరోనాన�
Tripura Woman Throws Acid On Estranged Boyfriend : తనను దూరం పెట్టినందుకు..మాట్లాడకుండా..నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రియుడిపై మహిళ యాసిడ్ పోసింది. దీంతో అతను తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసు�
Kapil Dev suffers heart attack: లెజెండరీ భారత క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకు గురయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు అయిన కపిల్దేవ్కు గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చ
Hathras కేసులో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జేఎన్ మెడికల్ కాలేజీ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు సంబంధం ఉందని తెలిసింది. 19 సంవత్సరాల దళిత యువతిని గ్యాంగ్ రేప్, మర్డర్ చేసిన కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానం రావడంతో ఉద్యోగాల్లో నుంచి వారిని తొలగిం�
maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వి