Home » hospital
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి
యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి �
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
ఇప్పటివరకు మనం వింటున్నదే ఇది.. అయితే ఈ రకమైన కరోనా కేసులు చాలా ప్రమాదం అని చెబుతుంది WHO కూడా.. వైరస్ వేగంగా విస్తరించేందుకు ఇది కారణం అవుతున్నట్లుగా చెప్తున్నారు.
జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుశ్యంగా మారింది. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్�
కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న వారిని మత విశ్వాసాల ఆధారంగా విడగొట్టి చికిత్స చేయిస్తున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో. COVID-19 కోసం 1,200 పడకలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కేటాయించగా.. కరోనావైరస్ రోగులు మరియు అనుమానిత కేసులను వారి మత �
నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నాడు..
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�