Home » hospital
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు.
పంజాబ్లోని మోగాకు చెందిన ఓ వ్యక్తికి ఈ మధ్య దగ్గు బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే డాక్టర్లు అన్నీ టెస్టులు చేసిన ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నటు చెప్పారు. దీంతో వెంటనే మీడియా వాళ్లు ఆ వ్యక్తిని ఫొటోలు తీస్తుండటంతో అతనికి భయంవేసి
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం
కేరళలోని ఫ్యామిలీ కిల్లర్.. 14ఏళ్ల పాటు కుటుంబంలోని ఒకొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కొజికొడె జైలులో ఉంటున్న ఆమె ఎడమచేతిని మణికట్టును కోసుకుని సూసైడ్కు ప్రయత్నించింది. గమనించిన వెంటనే పోలీసు సిబ్బంద�
ప్రాణాలతో పోరాడుతున్న దంపతులు కరోనాతో బాధపడుతూ ఒకరికొకరు చెప్పుకున్న వీడ్కోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. 80కి పైబడిన వయస్సులోనూ ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమను కరోనా విడదీసింది. అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్లిద�
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భూతం కరోనా వైరస్ 25 దేశాల్లో విస్తరించింది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వేల మందికి ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ప్రపంచాన్ని మొత్తం WHO అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచనలు జారీ చేసి�
నోవెల్ కరోనావైరస్ చైనాను వణికిస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం చైనాలో ఆరు రోజుల్లో వుహాన్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.
డాక్టర్లు గ్రూపుగా ప్రయత్నించినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడలేకపోయారు. కడుపులో నొప్పి అంటూ వస్తే.. సమస్యను పెద్దది చేసి చివరికి ఆమె ప్రాణాలు పోయేలా చేశాడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. వివరాల్లోకి వెళితే.. డిసెంబరు 27న తమిళనాడులోని కద్దలూ�