Home » hospital
ఇదో ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక్కడ ఇంగ్లీషు మందులతో వైద్యం చేయరు. మంత్రాలతో వైద్యం చేస్తారు. పాము కాటువేసిన బాధితులకు మంత్రాలతో చికిత్స అందిస్తారు. కొన్నాళ్లుగా ఇదే అనవాయితీ కొనసాగుతోంది. ఎవరికి పాము కరిచినా వింతైన పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు.
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు,కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ శుక్రవారం(అక్టోబర్-25,2019)హాస్పసిటల్ లో చేరారు. తీవ్ర రక్తపోటు కారణంగా ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ తెలిపాయి. ఈ వార్తను తెలుసుకున్న సీఎం పినరయ్ విజయన్ వెంట�
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకో�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఇతని మృతిపై కార్మికులు తీవ్ర విషాదంలో ముని
కూచిపూడిలో కుతంత్రం చేశారు. చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని గద్దల్లా తన్నుకుపోవడానికి ప్రయత్నించారు. అమెరికా స్థాయిలో వైద్యం.. కూచిపూడిలో ఉచితంగా అందిస్తామంటూ గోతులు తవ్వారు. ట్రస్టు మాటున కబ్జాపర్వానికి తెరదీశారు. సిలికానాంధ్ర అక్రమాలు తవ
పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�
రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జైపూర్ లోని సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు బ�
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. విమానం నుంచి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ పనులను కూ
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క�