Home » hospitalized
బాలీవుడ్ నటి, మోడల్ జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది..
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్(80) యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019
తన అధికార నివాసంలోని బాత్రూమ్ లో ఆయన జారి పడ్డారు. దీంతో ఆయనకు తలకు గాయాలవ్వటంతో స్థానిక సమయం రాత్రి 9 గంటలప్రాంతంలో ఆయన్నిఆర్మీ హాస్పటల్కు తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు సీటీ స్కాన్ చేశారు. ఈ 2019 జనవరిలో బొల్సనారో బ్రెజిల్ అ�
భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు వడదెబ్బ తగిలింది. మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్ర�
ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన య