hospitalized

    అమిత్ ‌షాకు కరోనా పాజిటివ్

    August 2, 2020 / 05:19 PM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే �

    బడా నిర్మాత కూతురికి కరోనా..

    April 6, 2020 / 10:38 AM IST

    బాలీవుడ్ నటి, మోడల్ జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది..

    ములాయంకు తీవ్ర అస్వస్థత…ముంబైకి తరలింపు

    December 29, 2019 / 09:51 AM IST

    సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌(80) యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019

    బాత్రూమ్‌లో జారిప‌డ్డ బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్‌స‌నారో

    December 24, 2019 / 05:42 AM IST

    త‌న అధికార నివాసంలోని బాత్రూమ్ లో ఆయన జారి పడ్డారు. దీంతో ఆయ‌న‌కు తలకు గాయాలవ్వటంతో స్థానిక సమయం రాత్రి 9 గంటలప్రాంతంలో ఆయన్నిఆర్మీ హాస్ప‌ట‌ల్‌కు తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు సీటీ స్కాన్ చేశారు.  ఈ 2019 జ‌న‌వ‌రిలో బొల్‌స‌నారో బ్రెజిల్ అ�

    బీజేపీకి మరో షాక్: ఆస్పత్రిలో చేరిన మురళీ మనోహర్ జోషీ

    August 26, 2019 / 02:33 AM IST

    భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.

    ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ : భట్టి విక్రమార్కకు వడదెబ్బ

    May 2, 2019 / 05:24 AM IST

    కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు వడదెబ్బ తగిలింది. మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్ర�

    ప్రాణాలమీదికి తెచ్చిన పెళ్లి విందు: ఆస్పత్రి ఫుల్

    April 22, 2019 / 10:58 AM IST

    ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన య

10TV Telugu News