-
Home » hot summer
hot summer
ఏపీలో భానుడి భగభగలు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
Heatwave Alert in AP: 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
బీకేర్ ఫుల్.. ఈ సమయంలో అస్సలు బయటకు రావొద్దు..! ఏపీ ప్రజలకు హెచ్చరిక..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధిక ప్రభావం ఉండనుంది.
ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు.. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది
బీ కేర్ఫుల్.. ఈ వ్యాధులున్న వారు బయటకు రావొద్దు..! ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు..
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వడగాలులు ప్రభావం చూపే ఛాన్స్ ఉందన్నారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజలకు ఆరోగ్య శాఖ అలర్ట్.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని గదుల్లో ఉండాలన్నారు. మధ్యాహ్నం భారీ శ్రమతో కూడిన పనులు చేయొద్దని సూచించారు.
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!
ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలన్నారు.
ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు తీవ్రమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శుక్రవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు.
ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. 3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎండల తీవ్రతపై ముందస్తు అలర్ట్ లు ఇవ్వాలని ఆర్టీజీఎస్కు ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.