Home » hot sun
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చే భక్తులు కాళ్లు కాలుతుండటంతో పరుగులు తీసే పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారాయి? ఎందుకు ఎండలు ఇంతలా మండిపోతున్నాయి? పగటి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? Hot Sun
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24గంటల్లో కరీంనగర్, జనగామ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మంగళవారం రాష్ట్రంలోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు.(Hottest Summer)
ఎండ మండిపోతోంది. మాడు పగిలిపోతోంది. కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్. అప్పుడే ఏమైంది.. ముందుంది సినిమా అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ముందు ముందు ఎండలు మరింత మండిపోతాయని చెబుతున్నారు. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక గుండెల
రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే..
కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో