Home » house sites
కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కోర్టు కేసులపై దృష్టి పెట్టాలని కోరా
ఏపీ సీఎం జగన్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం సాయం కోరారు. పేదలందరికి ఇళ్లు - పీఎంఏవైలో భాగంగా మౌలిక
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులకు డి ఫామ్ �
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన �
అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ర