houses

    ఏపీలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

    August 9, 2020 / 11:22 AM IST

    కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ

    జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

    August 3, 2020 / 06:40 PM IST

    మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా

    విజయానికి ముందు, తర్వాత సెలబ్రిటీస్ ఇళ్లు తెలుసా!

    April 4, 2020 / 07:12 AM IST

    ఎవరైనా వ్యక్తి సెలబ్రిటీగా మారి తన విజయాన్ని సాధించిన తర్వాత మీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఆ వ్యక్తి విజయం సాధించటానికి ముందు ఎలా ఉండేవారు, వారి ఇల్లు, జీవన విధానం ఏమిటి ? ఇక సెలబ్రిట్సీ గురించి అయితే చెప్పనక్కర్లేదు

    కోవిడ్ 19 అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్

    March 23, 2020 / 06:35 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్  వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు.  ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�

    అవసరమైతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తాం : మంత్రి ఈటెల 

    March 5, 2020 / 01:01 PM IST

    తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�

    లక్షల ఇళ్లు నిర్మించాం.. వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు: అచ్చెన్నాయుడు

    December 16, 2019 / 04:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణం విషయంలో చర్చ జరుగుతుంది. ఈ సంధర్భంగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈ విషయంపై మాట్లాడిన  తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందన�

    భారీ వర్షాలు…నాలుగు ఇళ్లు కూలి 17మంది మృతి

    December 2, 2019 / 11:03 AM IST

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో  నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �

    పేదలకు సీఎం జగన్ వరం : రాజధానిలో లక్ష ఇళ్లు నిర్మాణం

    August 23, 2019 / 02:37 AM IST

    విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా

    కాలింగ్ బెల్ రిపేర్ లో ఉంది : ‘మోడీ’ అని పిలవండి 

    April 12, 2019 / 06:47 AM IST

    మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు పిలవాలంటే ‘మోడీ’ అని పిలవండి అంటు బోర్డులు పె�

    మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

    March 2, 2019 / 06:10 AM IST

    భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.

10TV Telugu News