Home » houses
పంజాబ్ CM భగవంత్ మాన మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు శుభవార్తు చెబుతూ..ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఉచితం అని ప్రకటించారు.
కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పినా వినిపించుకోకుండా కబ్జా గ్యాగ్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మాకే ఎదురు చెప్తారా? అంటూ పేదలకు బెదిరింపులకు పాల్పడ్డారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన చేపట్టారు.
జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా..
టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రము�
జపాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి చరియలు విరిగిపడుతున్నాయి. టోక్యోకు పశ్చిమాన ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడీత ఘటనలో 19 మంది అదృశ్యమైయ్యారు. నీటి బుగ్గలకు పేరుగాంచిన అటామి అనే పట్టణంలో శనివారం జ�
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Conflict between YCP and TDP over distribution of houses : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. మోగల్లులో… ఇళ్ల పట్టాల పంపిణీలో రెండు వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. వైసీపీ కన్వీనర్ నరసింహరాజు మధ్య మాటల యుద్ధం �
ధరణి పోర్టల్పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోగా ఆన్ లైన్లో ప్లాట్స్, ఇళ్లు, అపార్ట్ మెంట్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కేసీఆర్ స
ఇళ్ల పట్టాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీస�