Home » human trials
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
ఇండియన్లు తయారుచేసిన రెండు కరోనా వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగించడానికి అనుమతి దొరికేసింది. ఒక్కొక్కదాన్ని 1000మందిపై ప్రయోగించి పరీక్ష చేయనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. కొవిడ్-19 పరిస్థితిపై హెల్త
[lazy-load-videos-and-sticky-control id=”Rviae3gpM-Q”]
దేశమంతా కొవిడ్ 19కు మందు కనిపెట్టే ప్రక్రియలో భాగంగా ఆదివారం కేంద్రం హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మహమ్మారి ముగింపు కోసం వ్యాక్సిన్ టెస్టుల ఆరంభం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత�
భారతీయులకు శుభవార్త. దేశంలో రెండో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హ్యుమన్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్ ఆమోదం కూడా లభించింది. ఇక హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించడమే మిగిలింది. అహ్మదాబాద్కు చెందిన Zydus Cadila Healthcare Ltd అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కరోనావైరస్ �
మహమ్మారితో యుద్ధంలో గొప్ప విజయం దిశగా భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. ‘కరోనా’ వైరస్కి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా మొదటి- రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీ
ప్రపంచంలోనే టాప్ పొగాకు కంపెనీ కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధం చేశానంటోంది. ఇక మనుషులపై ప్రయోగించడమే తరువాయనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. లండన్ లోని అమెరికన్ పొగాకు కంపెనీ శుక్రవారం ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు.. లాబొరేటర�