అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
ఢిల్లీలోని తిహాడ్ జైలులో జీవితఖైదు అనుభవిస్తోన్న ఉగ్రవాది, నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ కొన్ని రోజులుగా కారాగారంలోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితి బాగోల
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
బోడుప్పల్లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు.