Home » hunger strike
టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు.. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తాం..
ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఖైదీలకు ఇరాన్ వైద్య సంరక్షణ నిరాకరించడం, హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరసన చేపట్టారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.....
తెలుగుదేశం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ శ్రేణులను పోలీసులు పక్కకు తోసేసి దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు
అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
ఢిల్లీలోని తిహాడ్ జైలులో జీవితఖైదు అనుభవిస్తోన్న ఉగ్రవాది, నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ కొన్ని రోజులుగా కారాగారంలోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితి బాగోల
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
బోడుప్పల్లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.