hunters

    Blood Sea : 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్న వేటగాళ్లు..సముద్ర తీరం అంతా రక్త సిక్తం..

    June 30, 2021 / 04:12 PM IST

    ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్‌ లేదా గ్రైండ్‌ అని పిలిచే ద్వీపంలో వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. దీంతో సముద్ర తీరమంతా రక్�

    కిలో 200: 30నెమళ్లను చంపాడు

    January 6, 2020 / 11:47 PM IST

    ధాన్యం గింజలు తింటున్నాయని విషం పెట్టి 30నెమళ్లను చంపేశాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం చెరువుముందు తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నెల రోజులుగా గ్రామ శివారులోని పొలాల్లో ధాన్యం గింజలను ఆహారంగా తీసుకుంటున్నాయి. వాటిని అడ్డుకోవాల�

    దారుణం : కృష్ణ జింకను చంపిన వేటగాళ్లు

    January 17, 2019 / 12:51 PM IST

    నాగర్ కర్నూలు : జిల్లాలో జింకల వేట యధేచ్ఛగా సాగుతోంది. ఇష్టానుసారంగా వేటగాళ్లు జింకలను వేటాడుతూ వాటిని హతమార్చుతున్నారు. కాసుల కక్కుర్తికి వన్యప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. కొల్లాపూర్ మండలం �

10TV Telugu News