Home » husband and wife dispute
రాత్రివేళ భోజనం సమయంలో చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అదికాస్త విషాదానికి దారితీసింది. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నా