Home » Hyderabad News
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది.
హైదరాబాద్లోని దుండిగల్లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్ల
హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?
చిలికి చిలికి గాలి వాన అయిన వివాదాలు, తగాదాలు, గొడవల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. ఇలాంటి గొడవలు మొదలయ్యే సమయంలో అంత పెద్ద రాద్ధాంతం అవుతుందని వాళ్ళు కూడా అనుకోరేమో. చివరికి అవి గాయాలు, ప్రాణాలు పోవడం, పోలీసు కేసులు అంత పెద్దవి అయి చ�
కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పెళ్ళై నిండా ఏడాది తిరగకుండానే కూతురు పుట్టింది. కూతురు నెలల పాప ఉండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల పాపతో భార్య ఒంటరిగా మిగిలింది.
మద్యం తాగి బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఏం చేస్తారు..? ఎవ్వరైనా ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. తాగినట్టు రుజువైతే ఫైన్ చేస్తారు. లేదంటే కోర్టుకి పంపిస్తారు. కానీ హైదరాబాద్ మలక్పేట్ ట్రాఫిక్ ఎస్సై షా హుస్సేన్ మాత్రం అవ�