Home » Hyderabad News
భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు
బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో అరవింద్ అగర్వాల్ క్యాసినో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ ను ఏకాం పేకాట స్థావరంగా ఏర్పాటు చేశాడు.
TSPECET ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం మధ్యాహ్నం 03 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసు ఇప్పటికే హైదరాబాద్ను కుదిపేస్తుండగా...మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్తో డ్రగ్స్ మాఫియాకు లింకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.
2021, సెప్టెంబర్ 26వ తేదీ...ఆదివారం మధ్యాహ్నం 03 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.
తమకు వయస్సు అడ్డు రాదని నిరూపిస్తున్నారు కొంతమంది వృద్ధులు. ఒకటి కాదు..రెండు కాదు...3 గంటల్లో ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు ఓ వృద్ధుడు.
ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే..వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.