Home » Hyderabad
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేయటంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్ పేట ఏరియాలో జరిగింది. మరో మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధంతో కట్టుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేసి ఆత్మహత�
మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి
రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. రైళ్ల సమయ పాలనపై ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం లభించనుంది.
మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాద�
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. (నవంబర్ 5, 2019) వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు శుక్రవారం (నవంబర్ 1, 2019) అధికారులు �
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.