Home » Hyderabad
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�
హైదరాబాద్ : భావి భారత పౌరులు బ్రతుకులు అడుగడుగునా ప్రమాదాల నీడలో క్షణ క్షణం భయం భయంగా సాగుతోంది. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలు…ఘోరాలు నమోదువుతున్న క్రమంలో చిన్నారుల జీవనం ప్రమాద భరితంగా తయారయ్యింది. కౌమారదశలో ఉన్న
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస
హైదరాబాద్ : ఫిబ్రవరి 14..రానే వచ్చింది. ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. వీరిని అడ్డుకోవడానికి వేరే వారు కూడా సిద్ధమౌతున్నారు. ఎక్కడైనా ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేసేస్తామని..లవర్స్ని అడ్డుకుంటామని పలువురు హెచ్చ�
హైదరాబాద్ : ఫిబ్రవరి 14..ప్రేమికుల రోజు…ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న జంటలకు ఠక్కున గుర్తొచ్చేది ప్లేస్ ఏంటీ ? అరే..ఎం భయపడకు…మేము చూసుకుంటాం..ఆర్య సమాజ్ ఉంది..కదా…అక్కడకు తీసుకెళుతాం…అంటూ తోటి స్నేహితుల భరోసా..అవును…ఎన్నో �
హైదరాబాద్ : మియాపూర్లోని లక్ష్మీనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందగా.. కుమారుడు హర్ష, తల్లి సుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పర�
ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణను చలిగాలులు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల రీత్యా రాష్ట్రాన్ని చల్లని చినుకులు పలకరించనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి ..ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు చత్తీస్గఢ్-తెలంగాణ ప్రాంతం�
హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.