Home » Hyderabad
మంగళవారం తులం బంగారంపై రూ. వెయ్యికిపైగా పెరగ్గా.. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.
లాభాలను విత్డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.
బంగారం ధర భగభగ మండిపోతుంది. మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఆలోచన చేయాలంటేనే భయపడే స్థాయికి గోల్డ్ రేటు దూసుకెళ్తుంది.
హైదరాబాద్లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. పగటి వేళ మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా.. అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, సోమ, మంగళవారంకూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.