Home » Hydra Commissioner Ranganath
మూడు నెలల తరువాత జీతం పెరగక పోతే.. అప్పుడు తమ కార్యాచరణ ప్రకటిస్తామని మార్షల్స్ తెలిపారు.
బాధితులతో మాట్లాడుతూ ఉండగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మధ్య వాగ్వాదం జరిగింది.
పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు.
హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తోంది.
రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ శాఖల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
పైసా పైసా కూడబెట్టి ఇళ్లు కొనుక్కుంటే ఇప్పుడవి అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసేదేమీ లేక కన్నీటిపర్యంతం అవుతున్నారు.
అక్రమ కట్టడాలను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇతరు అధికారులు.. జయభేరి సంస్థ...
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని కొంత పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఔట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకుంటున్నారు.
ఆ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. స్థానికంగా ప్రవహించే నక్క వాగు
హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.