Home » IAS Smita Sabharwal
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ లో వికలాంగుల కోటాపై ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
స్మితా సబర్వాల్ అనాలోచిత వ్యాఖ్యలను ఖండించాలి. చదివేస్తే వున్న మతిపోయినట్లు వుంది. స్మితా వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యం.
నాతో వేలమంది విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మిత సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి.. మాకు న్యాయం జరగాA
ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.
సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నారని వచ్చిన వార్తలతో పాటు, తన పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు డైనమిక్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.
మంత్రి సీతక్క బాధ్యత స్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న స్మితా సబర్వాల్