-
Home » ichchapuram
ichchapuram
వివాదాల్లో మిస్టర్ కూల్, హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే.. ఏంటా గొడవ, ఎలా చిక్కుకున్నారు?
March 30, 2026 / 09:52 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఏంటి.. కుల సమస్యలు ఏంటి? అని పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
ఆ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. సీనియర్ నేతను తప్పించి కొత్త నేతకు బాధ్యతలు
January 17, 2026 / 08:09 PM ISTఈ సారి ఇచ్చాపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
సౌమ్యుడిగా ఉండే ఆ లీడర్ ఎందుకు సంచలన కామెంట్స్ చేసినట్లు?
December 27, 2025 / 08:45 PM ISTఇచ్చాపురం వివాదం సమసిపోకముందే.. టెక్కలిలో ఓ సభలో కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలికట్ కాంట్రవర్సీకి, కుల చిచ్చుకు దారి తీసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
గేట్ వే ఆఫ్ ఏపీలో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు.. కొత్త నేత కోసం ఫ్యాన్ పార్టీ వేట..!
December 17, 2025 / 09:36 PM ISTసామాజికవర్గాల వారీగా అన్ని రకాల లెక్కలు పక్కాగా అమలు చేసినా.. వైసీపీకి గత ఎన్నికల్లో కలిసి రాలేదు.
నారా లోకేశ్ శంఖారావం యాత్ర..
February 11, 2024 / 02:50 PM ISTవచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు.
నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. ఇచ్చాపురంలో ప్రారంభం.. కార్యకర్తలకు కీలక సూచన
February 11, 2024 / 09:43 AM ISTలోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.
లోకేష్ అమిత్ షా కలిస్తే మాకేంటి,అమితాబ్ బచ్చన్ను కలిస్తే మాకేంటి : బొత్స సత్యనారాయణ
October 13, 2023 / 03:21 PM ISTఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని…
Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజల పరుగులు.. వారంలో రెండోసారి
January 4, 2022 / 11:51 PM ISTశ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి.
అర్థరాత్రి కనిపించకుండా పోయిన యువతి, రైలుపట్టాలపై శవమై కనిపించింది.. పెళ్లి సంబంధమే కారణమా?
March 25, 2021 / 12:22 PM ISTశ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి తర్వాత కనిపించకుండా పోయిన యువతి రైలు పట్టాలపై శవమై కనిపించింది. అసలేం జరిగింది..
జగన్ హామీ : ఏపీలోనూ రైతు బంధు
January 9, 2019 / 12:40 PM ISTశ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం…