Home » ichchapuram
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు �
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ వైఎస్ కుటుంబీకులవే కావడం విశే�