ichchapuram

    మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు

    January 9, 2019 / 06:16 AM IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో  మొక్కు తీర్చుకున్నారు.

    జగన్ పాదయాత్ర ఆఖరి రోజు

    January 9, 2019 / 05:41 AM IST

    శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి  బుధవారం చివరిరోజు �

    వైఎస్ ఫ్యామిలీ : పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌

    January 8, 2019 / 04:11 PM IST

    శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ వైఎస్ కుటుంబీకులవే కావడం విశే�

10TV Telugu News