Home » ICJ
రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించి అంశం కాస్తా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. ఈక్రమంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ జడ్జి ఓటు వేశారు.
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కుల్ భూషణ్ కేసులో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తూచ్ అని తేలిపోయింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పై కోర్టు (Islamaba High Court) లో సవాల్ చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ..పాక్ వెల్లడించింది. అయితే..గురువారం భారత దౌత్యాధికారులు జైలులో జాదవ్ ను
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీ�
పాక్ జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మజీ అధికారి కులభూషణ్ జాదవ్ను భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిసారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో జాదవ్ను కలిసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. 2017 తర్వాత తొలిసారిగా భారత అధికార�
అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఐసీజేలో వాదనలు జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్ హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో
గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటర�