Home » ICMR
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది.
వైరల్ ఇన్ఫెక్షన్లను చిన్నారులే ఎక్కువగా తట్టుకోగలరని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.అందుకే ముందుగా ప్రైమరీ స్కూళ్స్ తెరవాలని ఐసీఎంఆర్ సూచించింది.
డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది..
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది.
ఇండియాలో థర్డ్ వేవ్ రావడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీసెంట్ స్టడీలో తేలింది. 'ఆ స్టడీలో థర్డ్ వేవ్ రావడం కాస్త ఆలస్యమవుతుందని తెలిసింది.
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేత�
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు
కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్లాస్మా థెరపీ తరహాలోనే ఇది కూడా కొవిడ్ బాధితులపై ప్రభావం చూపిస్తున్న
Plasma Therapy : కరోనా ట్రీట్మెంట్లో కీలకంగా భావించిన ప్లాస్మా థెరపీపై నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ప్లాస్మా థెరపీతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. దీంతో ప్లాస్మా థెరపీని నిలివేసేందుకు కేంద్రం మార్గ దర్శకాలు రెడీ చేస్తోంది. రెండు రోజు�