Home » ICMR
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
కరోనావైరస్ మహమ్మారిపై నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనావైరస్లోనూ అనేక మ్యుటేషన్లు, వేరియంట్లు, స్ట్రెయిన్లతో మరింత విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు పుట్�
కరోనా లక్షణాలు ఉన్నాయా? టెస్టు చేయించుకోవడం ఆలస్యమవుతోందా? అయితే వెంటనే కరోనా ట్రీట్ మెంట్ మొదలు పెట్టేయండి.. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది జాగ్రత్త..
భారత్ బయోటెక్ ఐసిఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవాగ్జిన్ విక్రయాలపై ఐసీఎంఆర్ రాయల్టీ చెల్లింపులు పొందనుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ ICMR, BBIL మధ్య ఒక అధికారిక మెమోరాండం (ఎంఓయు) కింద ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
కరోనా రోగులకు పెయిన్ కిల్లర్స్ తో ప్రమాదం పొంచి ఉందా? నొప్పిని తగ్గించే ఆ మాత్రలు కరోనాను మరింత తీవ్రం చేస్తాయా? అంటే.. అవుననే అంటోంది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). కరోనా బారిన పడ్డ సమయంలో పెయిన్ కిల్లర్స్ వినియోగం విషయంలో కీలక విషయాన్�
కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపై పని చేస్తుందని నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆధారం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నిపుణుడు ఈ విషయాన్ని చెప్పారు. జనవరిలో జరిగిన అధ్యయనంలో కోవ్�
Corona antibodies : కరోనా యాంటీబాడీస్ పై సీసీఎంబీ, ఐసీఎమ్ఆర్, భారత్ బయోటెక్ సంయుక్త సర్వే నిర్వహించాయి. 9 వేల శాంపిల్స్ సేకరించి పరిశోధన చేశారు. 10 ఏళ్లు పైబడిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేశారు. 30 వార్డుల్లో 9 వేల మంది శాంపిల్స్ పరిశోధించారు. వ�
Bharat Biotech:దేశ ప్రజలకు భారత్ బయోటెక్ తీపి కబురు అందించింది. తాము తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 81శాతం సాధించినట్టు వెల్లడించింది సదరు సంస్థ. దాదాపు 25వేలకుపైగా వాలంటర్లపై జరిపిన క్లినికల్ ట్రయల్స్లో ఈ విషయం తేలినట్లుగా సంస్థ వెల�