Home » ICMR
కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Blood Pressure Level : ఇటీవలి అధ్యయనం ప్రకారం.. దాదాపు 30శాతం మంది భారతీయులు రక్తపోటును జీవితంలో ఒకసారి కూడా పరీక్షించుకోలేదని తేలింది. పెద్దలు బీపీని ఎన్నిసార్లు చెక్ చేయించుకోవాలంటే?
ఐసీఎంఆర్ పరిశోధనలకు ప్రతిఫలంగా పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా సురక్షితమని వెల్లడించింది.
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్లో �
యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది.
బీఏ5 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.
ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ తరహాలోనే మంకీపాక్స్ నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. వ్యాక్సిన్ తయారు చేయాల్సిందిగ�
క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధన�
మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది.