-
Home » ICMR
ICMR
ఓ మైగాడ్.. ఇదెక్కడి బాధ.. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా.. దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే?
కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.
భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్.. అప్రమత్తమైన కేంద్రం
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
మీ రక్తపోటును ఎప్పుడైనా చెక్ చేశారా? ఏ వయస్సు వారు ఎన్నిసార్లు బీపీని చెక్ చేసుకోవాలంటే?
Blood Pressure Level : ఇటీవలి అధ్యయనం ప్రకారం.. దాదాపు 30శాతం మంది భారతీయులు రక్తపోటును జీవితంలో ఒకసారి కూడా పరీక్షించుకోలేదని తేలింది. పెద్దలు బీపీని ఎన్నిసార్లు చెక్ చేయించుకోవాలంటే?
పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ .. ఐసీఎంఆర్ ఘనత
ఐసీఎంఆర్ పరిశోధనలకు ప్రతిఫలంగా పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా సురక్షితమని వెల్లడించింది.
Nipah virus : కరోనా కంటే నిపా వైరస్ మరణాల రేటు అధికం…ఐసీఎంఆర్ హెచ్చరిక
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్లో �
ICMR Antibiotic : మితిమీరుతున్న యాంటీబయాటిక్స్ వాడకం..అతిగా వాడితే అనర్ధాలు తప్పవని ఐసీఎంఆర్ హెచ్చరిక
యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది.
Covid BA 5 : కోవిడ్ బీఏ 5 వేరియంట్ తో ముప్పు-భారత్ బయోటెక్ సీఎండీ
బీఏ5 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.
Monkeypox Vaccine: మంకీపాక్స్కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం
ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ తరహాలోనే మంకీపాక్స్ నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. వ్యాక్సిన్ తయారు చేయాల్సిందిగ�
TB Patients: ఆ వ్యాధిగ్రస్తులు కోలుకున్నా ముప్పు తప్పదు.. ప్రతి ఆర్నెళ్లకు పరీక్షించుకోవాలి!
క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధన�
Diabetes: దేశంలో 150 శాతం పెరిగిన మధుమేహ బాధితులు
మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది.