ICMR

    దేశంలో 30కోట్ల మందికి పైగా కరోనా? సర్వే

    February 4, 2021 / 11:11 AM IST

    Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్‌ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న క�

    కరోనా టీకా.. ఇక మీ ఇష్టంతోనే..!

    December 19, 2020 / 07:27 AM IST

    Coronavirus Vaccine vaccinate with your Own Consent : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌-19 టీకాను వేయించుకోవడం అంతా మీ ఇష్టమేనని పేర్కొంది. ప్రజలు స్వచ్ఛంధంగా తమ ఇష్టపూర్వకంగా ఎవరి�

    భారత్ బయోటెక్ కోవాగ్జిన్ 3వ దశ ప్రయోగాలు ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

    December 3, 2020 / 12:01 AM IST

    COVID-19 Vaccine ‘Covaxin’ Begins Phase-3 Clinical Trial : దేశీయంగా తయారు చేయబడిన కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పశ్చిమబెంగాల్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను ఆ రాష్ట్ర గవర్న

    సీరమ్ కోవిడ్ వ్యాక్సిన్ 4 కోట్ల డోస్‌లతో రెడీ.. వచ్చే జనవరిలోనే అందుబాటులోకి!

    November 12, 2020 / 07:46 PM IST

    Serum covid vaccine to January : సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేసింది. ఇప్పటికే SII సంస్థ 40 మిలియన్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా.. DCGI నుంచి లైసెన్స్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిస�

    ఫిబ్రవరి,2021 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ రెడీ : ICMR

    November 5, 2020 / 03:26 PM IST

    bharat biotech vaccine could launch by february : భారత్ బయోటెక్ సంస్ధ రూపోందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజనికాంత్ తెలిపారు.  భారత ప్రభుత్వం సహకారంతో భారత్ బయెటెక్ సంస్ధ… కోవిడ్ కొవాగ్జిన్ వ్య

    గుడ్ న్యూస్.. భారత్‌లో కరోనా అంతమైనట్టేనా? తొలిసారి 50వేల లోపు కేసులు

    October 20, 2020 / 02:24 PM IST

    India’s 1-Day Covid Cases : భారతదేశాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారి అంతమైనట్టేనా? అంటే ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దాదాపు మూడు నెలల కాలంలో దేశంలో డైలీ కరోనా కేసుల్లో తొలిసారి 50వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్�

    తెలంగాణలో యాంటీ బాడీస్ టెస్టు ఫలితాలు విడుదల : ICMR

    October 1, 2020 / 07:37 PM IST

    ICMR Anti Bodies Test Results : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో దశ చేసిన పరీక్షల్లో ప్రజల్లో యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 0.5 శాతం �

    మరో చైనా డేంజరస్ వైరస్.. భారత్‌కు ముప్పు ఉందని ICMR హెచ్చరిక

    September 29, 2020 / 03:23 PM IST

    Chinese Cat Que Virus : చైనా నుంచి వ్యాపించిన కరోనావైరస్ మహమ్మారి పీడ ఇంకా వీడనే లేదు. ఇప్పుడు మరో చైనీస్ వైరస్ ముప్పు ముంచుకోస్తోంది. ప్రత్యేకించి భారతదేశానికి చైనా నుంచి ముప్పు ఉందనే ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మహమ్మారి కంటే డేంజరస్ వైరస్ ఒకటి వ్యాపి చ�

    ఇకపై ఆలా చేయండి : కరోనా టెస్టులపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

    September 10, 2020 / 05:28 PM IST

    కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి

    Coronavirus In Inida..ఒక్క రోజులో 70 వేల మంది డిశ్చార్జ్, రికార్డు

    September 6, 2020 / 10:38 AM IST

    Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా

10TV Telugu News