Home » ICMR
క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తో�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ప్రారంభించబోతున్నట్టు భారతీయ సీరమ్ ఇన్సిట్యూట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సీన్కు
మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ రక్ష. అమెరికా, యూకే, ఆస్ట్రే
కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర�
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముంబైతోపాటు పుణె, మహారాష్ట్ర, మధ
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక డ్రగ్”రెమ్ డిసివిర్”కరోనా వైరస్ సోకి,ఆరోగ్యపరిస్థితి విషయంగా ఉన్నవాళ్ల ఆరోగ్యపరిస్థితిని మొరుగుపర్చినట్లు వివిధ దేశాల్లో నిర్వహించిన ట్రయిల్స్ ల�