Home » ICMR
భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఎలా వేగంగా పెరుగుతాయనే దానిపై ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్ నివేదికలో ” భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి నియంత్రించవచ్చునని పేర్కొంది. కానీ ఆశావాద కోణంలో పరిశీలిస్తే.. �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్నిదేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం స్వల్ప స్థాయిలోనే కన�
రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుత
భారతదేశంలో కరోనా వ్యాప్తి మూడో దశ నడుస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ భయాందోళన నెలకొంది. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 5కు చేరగా, 200
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా నుంచి భారత్ను కాపాడుకోవడానికి కేవలం 30రోజుల సమయం మాత్రమే ఉంది. విదేశాల నుంచి స్థానికంగా వ్యాప్తించే దశను దాటిన ఇండియాకు రానున్న రోజులు మరింత కీలకం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ�
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర