Home » ICMR
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గు�
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పరీక్షించే రాపిడ్టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజి�
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థ�
కరోనా నిర్ధారణ పరీక్షలు ఇకపై అతికొద్ది గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటలోపే కరోనా నిర్ధారణ చేయొచ్చు. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టు కిట్లను హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసిం�
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ ను నాశనం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేనప్పటికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల
భారతదేశంలో కొవిడ్-19 సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల నమోదు తీవ్రతను బట్టి లాక్ డౌన్ మరిన్నిరోజులు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతల వీడియో కాన్�
భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736. మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�
ప్రస్తుతానికి కరోనా వైరస్కు ఎలాంటి మందు లేదు.. అవసరమూ లేదన్నారు. సీరియస్ ప్రాబ్లమ్ కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో 46 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి సమస్యలు లేవు. అంత ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్ లేదు.. భయాపడాల్�
కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేస�
దేశంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 733 కు పెరిగిపోవటంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా పరీక్షలు ప్రభుత్వ హస్పిటల్ కే పరిమితయ్యాయి. తాజాగా కరోనా పరీక్షలను ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్