Home » ICMR
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.
కోవిడ్ సమయంలో ఎందరి ప్రాణాలనో నిలబెట్టిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఇప్పడు మరోక ఘనత సాధించింది. ప్రభుత్వ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేసింది కేంద్
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ కొత్త కిట్ రూపొందించింది. RT-LAMP అనే కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండా సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని, అరగంట..
విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. పబ్లిక్ హెల్త్ సంబంధిత అంశాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కోర్సు ప్ర
ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది.
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెండు మెడిసిన్స్ ను తొలగిచింది ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సకు వాడే మెడిసిన్స్ లిస్టు నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది.
కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగల సీజన్ లో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్లు అందేలా చేయడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్స్ తరలింపుకు ప్రభుత్వం ఐసీఎంఆర్కు అనుమతులు ఇచ్చింది.