Home » ICMR
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం చెలరేగింది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.(ICMR On Corona 4thwave)
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు పూర్తిచేసిన దరఖాస్తు, ఇతర సర్టిఫికెట్ కాఫీలను మే 9, 2022 తేదిలోపు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పీజీ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి.
దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ల భయం ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓ పక్క చైనాలో కొత్తరకం వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలోని...
Covid-19 Updates : భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది మరణించారు..
Covid-19 Deaths : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్లో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది.
ఐసీఎమ్ఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ పేషెంట్లకు దగ్గరగా ఉన్న వారిని హై రిస్క్ ఉంటేనే తప్ప ఎటువంటి లక్షణాలు లేనప్పుడు పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సోమవారం వెల్లడించింది.