బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని జెనైదాలోని కాళీ మాత ఆలయంలో దుండగులు దాడికి పాల్పడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేశారని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్య�
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో ఉండే వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఏడు శతాబ్దాలుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న దాదాపు రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాన్ని తెరిచే సమయానికి విగ్రహం కనిపించలేదు. దీనిపై వే�
చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్ బాజాతో బంధ�
నాన్న జన్మదిన శుభాకాంక్షలు..నాన్న..నువ్వు..నాకు ఎప్పుడు ఉన్నతమైన దారినే చూపిస్తున్న థాంక్స్ తెలియచేస్తున్నా..మీకు తెలిసిన దాని కంటే..ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది’ అంటూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు...ట్విట్టర్ వేదికగా...తన తండ్రి సూపర్ స్టార్
వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ పడింది. గణేష్ పండుగ వచ్చిందంటే…చాలు..తొలుత ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో.. ఎన్నో విశేషాలు ఉండే..ఈ గణేష్ కరోనా కారణంగా..గణేష్ ఉత్సవ నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారు. ఎత్తును తగ్గించేశారు. భక�
గంగా, దాని ఉపనదులలో విగ్రహా నిమజ్జనం చేస్తే 50వేల రూపాయల ఫైన్ విధిస్తామంటోంది కేంద్రప్రభుత్వం. దసరా, దీపావళి, చాత్, సరస్వతి పూజలతో సహా మరికొన్ని పండుగలు సమీపిస్తున్న సమయంలో గంగానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడాన్ని నివారించే దిశగా కేంద్రప�