Idols

    Artist amazing woodwork : చెక్కపై అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ వీడియో వైరల్

    June 7, 2023 / 05:59 PM IST

    చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    Temple In Pakistan : పాకిస్తాన్​లో మరో ఆలయంపై దాడి..విగ్రహాల ధ్వంసం

    August 5, 2021 / 08:23 PM IST

    పాకిస్తాన్​లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి.

    ఉద్రిక్తతలకు దారి తీసిన టీడీపీ ధర్మ పరిరక్షణయాత్ర

    January 22, 2021 / 09:08 AM IST

    TDP Dharma Parirakshanayatra : ఏపీలో విగ్రహాల ధ్వంసం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్మ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతల యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఉద్రిక్తత నెలకొ�

    వెండి సింహాల ప్రతిమల చోరీ : బాలకృష్ణ అరెస్టు, విచారణ

    January 21, 2021 / 08:04 AM IST

    Theft of silver lion statue : విజయవాడలో వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాల కేసులో పశ్చిమ గోదావరి పోలీసులకు ఇతను పట్టుబడ్డాడు. అక్కడి పోలీసుల సమాచారంతో పశ్చిమ గోదావ

    యాదాద్రికి కర్నూలు నుంచి సాలహార విగ్రహాలు

    January 20, 2021 / 08:27 AM IST

    sahara idols : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి…ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారాలను చూడగానే..భక్తి తన్మయత్వం చెం�

    రాములోరి తీర్థంలో హీటెక్కిన రాజకీయం: సీన్‌లోకి బీజేపీ, జనసేన ఎంట్రీ!

    January 5, 2021 / 07:48 AM IST

    JanaSena and BJP:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం సాగుతోంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముల ఘటనపై రాజకీయాలు హీటెక్కాయి. రామతీర్థంలో హైటెన్షన్‌ కొనసాగుతుండగా.. చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఎంట్రీ తర్వాత.. రామతీర్థం కొండకు బీజే

    ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం

    September 23, 2020 / 10:53 AM IST

    Andhra Pradesh Temples : ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చీ ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం ఉదయం చూశారు. గు

    పాకిస్థాన్‌లో బయటపడ్డ వందల ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహాలు 

    September 4, 2019 / 09:21 AM IST

    పాకిస్థాన్ లో  హనుమంతుడి ఆనవాళ్లు బైటపడ్డాయి. కరాచీలోని సోల్జర్ బజార్‌లోని చారిత్రాత్మక పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భక్త హనుమాన్ విగ్రహాలు బైటపడ్డాయి. ఇవి అంత్యం పురాతనమైన విగ్రహాలు అని అధికారుల

10TV Telugu News