Home » IED BLAST
బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది.
బీజాపూర్ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో మందుపాతర పేలింది.
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు దంతెవాడలో �
మణిపూర్లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్పుర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు.
మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన
10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ