Home » IIT
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది. నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది.
drone helicopter : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. హెలికాప్టర్, విమానాల మాదిరిగా..డ్రోన్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ..వాటిని తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎన్నో పనులు చేసే విధంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే సైన్యంలోకి
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ లను ప్రయోగిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ పరీక్షల కోసం కిట్ ల తయారీలు కూడా జరుగుతున్నాయి. కానీ..పరీక్షల నిర్వాహణల�
సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ
ఐఐటీ మద్రాస్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్.. పీహెచ్డీ విద్యార్థి వాష్రూమ్కు వెళ్తుండగా అందులో కెమెరా పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. టాయిలెట్ కు వెళ్లిన సమయంలో గోడకు రంధ్రం ఉన్న సంగతిని గమనించిన యువతి అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చింది. గోడ వెనుక ఉ�
హైదరాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుల�
JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు�
ఐఐటీల్లోని విద్యార్థులు ఆందోళనలకు సహజంగానే దూరంగా ఉంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చూపించిన వైఖరికి దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన దాడి పట్ల IIT మద్రాస
తక్కువ మార్కులొచ్చాయనే మనస్తాపంతో 19ఏళ్ల ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో శుక్రవారం నవంబరు 8న జరిగింది. కాగా, ఏడాదిలో ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నాలుగోది కావడం విషాదకరం. ప్రాథమిక విచారణలో పోలీసులకు