Home » IIT
ఈ పోస్ట్ చాలా మందిని ముఖ్యంగా IIT లేదా MBA నేపథ్యాలు లేని వారిని ఆకట్టుకుంది. వారు అతని ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా, అంకితభావం, పట్టుదల శక్తికి నిదర్శనంగా భావించారు.
విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. వైఫల్యాలతో కుంగిపోవద్దు.
ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాశి బగ్గా బీటెక్ చదివింది.
బాస్ జీతం పెంచుతానంటే ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. కానీ ఓ ఉద్యోగిని వద్దని రిజెక్ట్ చేసింది. అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. ఎందుకో చదవండి.
అనేక మంది విద్యార్థలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎదురవుతున్న కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్ వంటి కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపె
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది.
ఐఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సిలబస్ మారింది. మొత్తం మూడు సబ్జెక్టుల(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)కు జాయింట్ అడ్మిషన్స్ బాడీ (జేఏబీ) కొత్త సిలబస్ను రూపొందించి jeeadv.ac.in వెబ్సైట్లో ఉంచింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బీకాం, బ్యాచిలర్ డిగ్రీ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధింది ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా పోస్టుల్ని అనుసరించి సంబంధింత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ , ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సారాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.