Home » IMF
India Economy : రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలనే కండీషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12శాతం పెంచింది.
భారత్ ఓటింగ్ దూరంగా ఉండడం ఏంటని, వ్యతిరేకంగా ఓటేస్తే భారత వైఖరిని సమర్థంగా చెప్పినట్లు అయ్యేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
గతేడాది ఆర్థిక సంక్షోభంతో దివాలాకు పాకిస్తాన్ చేరువైనప్పటికీ.. ఐఎంఎఫ్ ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది.
భారత్ నిషేధం విధించటంతో అమెరికాలో బియ్యం డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అమెరికాలో బియ్యం వ్యాపారులకు డాలర్ల వర్షం కురుస్తోంది. డిమాండ్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బృందం ఆ దేశానికి చేరుకుంది. రుణాల విషయంలో తొమ్మిదో సారి సమీక్ష నిర్వహించనుంది. చాలా కాలంగా ఐఎంఎఫ్ నుంచి పాక్ కు నిధులు నిలిచాయి. పాక�
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంక ముందు ఉన్న ఒకే ఒక్క దారి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతును కోరడమేనని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ద్రవ
నూతన ఏడాది ప్రపంచ దేశాలను కలవరపెట్టే ప్రకటన చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ. 2023లో ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఈయూ, చైనాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయని �
ప్రపంచమంతా రెసిషన్ (మాంద్యం) తప్పదని తేలిపోయింది. మరి దాని ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది...? మన పక్కనున్న చైనా మనకంటే వృద్ధిలో ముందుంటుందా...? మన వృద్ధిరేటు కంటే చైనా వృద్ధిరేటు అంకెలు తక్కువగా ఉన్నాయి. ఆ అంకెల మాయాజాలం ఏంటి...?
ముంచుకొస్తున్న ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం... చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి రెసిషన్ దూసుకొస్తోంది. ఈ సంకేతాలు ఎప్పట్నుంచో ఉన్నా IMF తాజా హెచ్చరికలు ముందుంది ముసళ్ల �