Home » In Rajasthan
రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాజస్థాన్ హైవేపై రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలయ్యాయి. సికార్ నుంచి లక్ష్మణ్గఢ్ వైపు వెళ్తున్న కారు డివైడర్ను దాటి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢ�
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో శుక్రవారం సాయంత్రం భోపాల్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రెండు కోచ్లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చ�
తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి వచ్చింది. ఈ ఏడాది జులై నెలలో పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఇప్పుడు వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చింది. 34 ఏళ్ల అంజూ తన ఫేస్బుక్ స్నే�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జర�
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.....
19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది....
మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్లో యోగా గురువు రామ్దేవ్బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్దేవ్ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తా�
Kota student suicide : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని వసతిగృహంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. కోటా నగరంలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్�
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే...భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది....
మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగింపు వేటు విధించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది...