-
Home » inaugurates
inaugurates
Longest Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ఫాంను ప్రారంభించిన ప్రధాని మోదీ
530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి
Recycle with Respect: 15,000 వాహనా సామర్థ్యం కలిగిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ
Delhi-Mumbai Expressway: నవ శకానికి నాంది.. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే (మొదటి దశ) ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్ప్రెస్వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస�
Karnataka: 26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధాన�
KCR Nutrition Kit : అమ్మ మనస్సుతో ఆలోచించి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ప్రారంభించాం : మంత్రి హరీశ్ రావు
అమ్మ మనస్సుతో ఆలోచించి గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషణ్ కిట్ పథకాన్ని ప్రారంభించాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Gujarat Defense Expo 2022 : వెపన్స్ మేడిన్ ఇండియా .. 12వ డిఫెన్స్ ఎక్స్పోలో భారత్ ఆయుధాల ప్రదర్శన
ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్లో డిఫెన్స్ ఎక్స్పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్ర�
New Delhi: కొత్త శకం ప్రారంభం.. కర్తవ్యపథ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
New Delhi: నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా అవెన్యూ సహా ఇతర అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్షదీప్ సింగ్, కిషన్ రెడ్డిలతో కలిస
PM Modi: భుజ్లో స్మృతివన్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్లోని భుజ్ జిల్లాలో స్మృతి వాన్ మెమోరియల్ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
హెల్త్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతున్నామని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
Highest Road : లడఖ్లో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని ప్రారంభించిన ఎంపీ
లడఖ్లో ఇండియన్ ఆర్మీ నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి వల్ల లేహ్ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు.