Home » Income Tax Raids
ఎంపీ సాహు కుటుంబానికి చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు డిసెంబర్ 6న ప్రారంభమై శుక్రవారం డిసెంబర్15వ తేదీ ముగిశాయి. ఒడిశా, జార్ఖండ్లో జరిపిన ఈ సోదాల్లో రూ.353.5 కోట్లు పట్టుబడింది.
ఐటీ అధికారుల విచారణకు మర్రి జనార్దన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మంగళవారం హాజరు కానున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని గురువారం విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే ఐటీ అధికారులు మూడు రోజులు కాలయాపన చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారా ?
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఐటీ అధికారులు రైడ్ చేసినంతగా.. మనకు తెలిసినంత ఈజీగా మాత్రం ఈ దాడులు ఉండవట. ఐటీ రైడ్స్ వెనుక ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే.. ఇంత కథ ఉంటుందా? ఆశ్చర్యపోతారు.
ఐటీ రైడ్స్ అంటే.. ఆషామాషీ కాదు..దానికో లెక్కా..పక్కా ప్లాన్ ఉండాల్సిందే...టార్గెట్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ అవ్వాల్సిందే..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోనే కాక ఏపీ, తెలంగాణలోని పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. మాల్స్ లోని ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు సెల్ ఫో