Home » Increasing
ఒకప్పుడు అవతల పారేసే ఆవుపేడనే ఆదాయం వనరుగా మార్చుకున్నారు మహిళలు. ఆవుపేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారుచేసి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతు చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
Increasing corona strain cases in india : భారత్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ కేసులు 25 కు చేరాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసులను నిర్ధ�
Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింద
గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పాత పోలవరం గ్రామానికి ప్రమాదం పొంచి వుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. గత సంవత్సరం వరదల్లో కొంతమేర కోతకు గురైన గట్టు ఈ ఏడాది వరదలకు మరింత బలహీన పడుతోంది. మరో మీటర
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించ�
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయన�