Home » Increasing
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్లో ఇటాలియన్ టారిస్ట్కు వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తు�
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. మరో 200 మంది దాకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడిన వారికి అత్యవసర రక్తం అవసరం అవ్వగా… పారామిలిటరీ బలగాలు అందిస్తున్నాయి. ఢిల్లీల�
ఇక పెట్రోల్ దాచుకోవాల్సిందేనా ? మున్ముందు మరింతగా రేట్లు పెరుగుతాయా ? లేక పెట్రోల్ కొరత రావచ్చా ? ఇలా..అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే..అమెరికా..ఇరాన్..దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్క�
గ్రేటర్లో కాలుష్యం పెరిగిపోతోంది. శ్వాస తీసుకోవడం కష్టమౌతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న పొల్యూషన్తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ ఈజ్ మస్ట్ అంటున్నారు వైద్యులు. దీనికి తోడు చలి తీవ్రత అధికం కావడంతో స్వేచ్చగా
ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటు ప్రియుడు, అటు ప్రియురాలి కుటుంబంలో ఎవరో ఒకరి వైపు నుంచి ప్రేమ వివాహానికి వ్యతిరేకత వ్యక్తమైందన్న ఉద్దేశంతో తనువుచాలించే ప్రేమ జంటలు ఎక్కువ అవుతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. క
హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించేందుకు ఆపద్భాంధవిలా వచ్చింది మెట్రో. కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ట్రాఫిక్ లో చిక్కుకున్న నగరవాసులకు ఫుల్ జోష్ నిస్తోంది మెట్రో. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు..క్యాబ్స్ లో వెళ్లాలన్నా..ఆట�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.