Home » IND Vs AUS match
భారత్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, సలీమ్ మాలిక్ లు ఆరోపించారు.
అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కంగారూ జట్టును ఓడించడం ద్వారా 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యువ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.
విరాట్ కోహ్లీ భారత్ జట్టు తరపున వికెట్ కీపర్ కానీ వ్యక్తిగా అత్యధిక క్యాచ్ లను పూర్తిచేశాడు. అయితే, డ్రసింగ్ రూంలో కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ 186 పరుగులు చేసి ఔటయ్యాడు.
నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.
IND vs AUS 4th Test Match: 75ఏళ్ల ఇండో - ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ప్రత్యక్షంగా వీ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్�
ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.