Home » IND vs AUS test series 2024
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు. తద్వారా ఆ రికార్డు సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు.
ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
వచ్చే నెలలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మూడో టెస్టు కోసం టీం మేనేజ్ మెంట్ కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.