టెస్టు సిరీస్లో భారత్ వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాతో టెస్టు సిరీస్ లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 93వ టెస్టు
ఈనెల 14 నుంచి 26 వరకు టీమిండియా ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. 14న ఉదయం 9గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చటోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం సోమవారం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్ట�
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లా ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్ 3 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఇష�
126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.
ఇషాన్ కిషన్ ఆడిన తీరుపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే, కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. ఆ రెండు వన్డేల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగ�
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు
జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు.